అత్యంత ధనవంతుడి ఆస్తులు వేలం!
- September 17, 2018మాన్ అల్- సానియా ఒకప్పుడు సౌదీ అరేబియా అత్యంత ధన వంతుడు. 2007 ఫోర్బ్స్ జాబితాలో చోటు కూడా దక్కించుకున్నాడు. కానీ తన కంపెనీ సాద్ గ్రూప్, క్రెడిటార్లకు చెల్లించాల్సిన బిలినియన్ రియల్స్ను చెల్లించలేదు. సాద్ గ్రూప్ దివాలా తీసింది. దీంతో అతన్ని గతేడాది అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఆయన ఆస్తులన్నింటిన్నీ అమ్మి, రుణదాతలు, తమ సొమ్మును రాబట్టుకోవాల్సిందిగా.. రుణ పరిష్కార ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రస్తుతం అతని ఆస్తులన్నీ వేలానికి వచ్చాయి. మరోవైపు సానియా జైలు శిక్ష అనుభిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..