ట్రిపుల్ తలాక్కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర
- September 19, 2018
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ను నేరంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ విషయాన్ని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ముస్లిం మహిళల కోసం కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు గత పార్లమెంటు సమావేశాల్లో కార్యరూపం దాల్చలేదు. దీంతో కేంద్రం ఆర్డినెన్స్ రూట్ తొక్కింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







