కాన్సులేట్ వద్ద యోగా, మెడిటేషన్ సెషన్స్
- September 23, 2018దుబాయ్:దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి శనివారం యోగా, మెడిటేషన్ సెషన్స్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 22 సెప్టెంబర్ నుంచి ఈ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. కాన్సులేట్ వద్ద ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా ఈ సెషన్స్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు, యోగా మ్యాట్స్ని తమతోనే తెచ్చుకోవాల్సి వుంటుంది. యోగా మరియు మెడిటేషన్ సెషన్స్ ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకు జరుగుతుంది. ఐడీ ప్రూఫ్ (ఎమిరేట్స్ ఐడీ లేదా పాస్పోర్ట్) వుంటేనే, కాన్సులేట్లోకి ప్రవేశం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్