కాన్సులేట్ వద్ద యోగా, మెడిటేషన్ సెషన్స్
- September 23, 2018
దుబాయ్:దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి శనివారం యోగా, మెడిటేషన్ సెషన్స్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 22 సెప్టెంబర్ నుంచి ఈ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. కాన్సులేట్ వద్ద ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా ఈ సెషన్స్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు, యోగా మ్యాట్స్ని తమతోనే తెచ్చుకోవాల్సి వుంటుంది. యోగా మరియు మెడిటేషన్ సెషన్స్ ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకు జరుగుతుంది. ఐడీ ప్రూఫ్ (ఎమిరేట్స్ ఐడీ లేదా పాస్పోర్ట్) వుంటేనే, కాన్సులేట్లోకి ప్రవేశం లభిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







