కాన్సులేట్ వద్ద యోగా, మెడిటేషన్ సెషన్స్
- September 23, 2018
దుబాయ్:దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి శనివారం యోగా, మెడిటేషన్ సెషన్స్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 22 సెప్టెంబర్ నుంచి ఈ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. కాన్సులేట్ వద్ద ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా ఈ సెషన్స్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు, యోగా మ్యాట్స్ని తమతోనే తెచ్చుకోవాల్సి వుంటుంది. యోగా మరియు మెడిటేషన్ సెషన్స్ ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకు జరుగుతుంది. ఐడీ ప్రూఫ్ (ఎమిరేట్స్ ఐడీ లేదా పాస్పోర్ట్) వుంటేనే, కాన్సులేట్లోకి ప్రవేశం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







