లేబర్ చట్టం ఉల్లంఘన: 30 మంది వలసదారుల అరెస్ట్
- October 02, 2018
మస్కట్: లేబర్ చట్ట ఉల్లంఘనకు సంబంధించి 33 మంది వలసదారుల్ని మస్కట్లో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అరెస్టయినవారిలో మహిళలు, పురుషులు వున్నారు. గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఉల్లంఘనల్ని గుర్తించి, ఉల్లంఘనలకు పాల్పడినవారిని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!