లేబర్ చట్టం ఉల్లంఘన: 30 మంది వలసదారుల అరెస్ట్
- October 02, 2018
మస్కట్: లేబర్ చట్ట ఉల్లంఘనకు సంబంధించి 33 మంది వలసదారుల్ని మస్కట్లో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అరెస్టయినవారిలో మహిళలు, పురుషులు వున్నారు. గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఉల్లంఘనల్ని గుర్తించి, ఉల్లంఘనలకు పాల్పడినవారిని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్







