మనామా ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ త్వరలో
- October 02, 2018
మనామా ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ (ఎంఇడబ్ల్యూ) గత మూడు సీజన్లు విజయవంతమవడంతో, నాలుగవ ఎడిషన్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ ఈవెంట్ జరగనుంది. బహ్రెయిన్ లేబర్ ఫండ్ (తమ్కీన్) భాగస్వామ్యంతో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. సస్టెయినబుల్ డెవలప్మెంట్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎన్విరాన్మెంట్ హైలీ కండ్యూసివ్ - ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ వంటి అంశాలను ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- చైనా ప్రీమియర్ లీ చియాంగ్తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ కీలక భేటీ
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!









