మనామా ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ త్వరలో
- October 02, 2018
మనామా ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ (ఎంఇడబ్ల్యూ) గత మూడు సీజన్లు విజయవంతమవడంతో, నాలుగవ ఎడిషన్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ ఈవెంట్ జరగనుంది. బహ్రెయిన్ లేబర్ ఫండ్ (తమ్కీన్) భాగస్వామ్యంతో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. సస్టెయినబుల్ డెవలప్మెంట్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎన్విరాన్మెంట్ హైలీ కండ్యూసివ్ - ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ వంటి అంశాలను ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!







