మనామా ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ త్వరలో
- October 02, 2018
మనామా ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ (ఎంఇడబ్ల్యూ) గత మూడు సీజన్లు విజయవంతమవడంతో, నాలుగవ ఎడిషన్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ ఈవెంట్ జరగనుంది. బహ్రెయిన్ లేబర్ ఫండ్ (తమ్కీన్) భాగస్వామ్యంతో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. సస్టెయినబుల్ డెవలప్మెంట్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎన్విరాన్మెంట్ హైలీ కండ్యూసివ్ - ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ వంటి అంశాలను ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







