దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది
- December 19, 2015
పెరుగుతున్న అవసరాలు.. సమయభావ పరిస్థితుల కారణంగా భారత్లో ఈ ఏడాది దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దేశీయ విమాన ప్రయాణికులపై విమానయాన శాఖ గ్రాఫ్ విడుదల చేసింది. దీని ప్రకారం.. గతేడాది జనవరి నవంబర్ మధ్య 609.43 లక్షల మంది విమానయానం చేయగా.. ఈ ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 733.82 లక్షలకు చేరింది. ఒక్క నవంబర్లోనే 73.22 లక్షల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. అయితే ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా అత్యధికంగా ప్రయాణం చేశారు. తర్వాతీ స్థానాల్లో జెట్ ఎయిర్వేస్, ఎయిర్ఇండియా, స్పైస్జెట్ ఉన్నాయి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది గ్రాఫ్లో చూడొచ్చు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







