దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది

- December 19, 2015 , by Maagulf
దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది

పెరుగుతున్న అవసరాలు.. సమయభావ పరిస్థితుల కారణంగా భారత్‌లో ఈ ఏడాది దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దేశీయ విమాన ప్రయాణికులపై విమానయాన శాఖ గ్రాఫ్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. గతేడాది జనవరి నవంబర్‌ మధ్య 609.43 లక్షల మంది విమానయానం చేయగా.. ఈ ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 733.82 లక్షలకు చేరింది. ఒక్క నవంబర్‌లోనే 73.22 లక్షల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ద్వారా అత్యధికంగా ప్రయాణం చేశారు. తర్వాతీ స్థానాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌ ఉన్నాయి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది గ్రాఫ్‌లో చూడొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com