దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది
- December 19, 2015
పెరుగుతున్న అవసరాలు.. సమయభావ పరిస్థితుల కారణంగా భారత్లో ఈ ఏడాది దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దేశీయ విమాన ప్రయాణికులపై విమానయాన శాఖ గ్రాఫ్ విడుదల చేసింది. దీని ప్రకారం.. గతేడాది జనవరి నవంబర్ మధ్య 609.43 లక్షల మంది విమానయానం చేయగా.. ఈ ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 733.82 లక్షలకు చేరింది. ఒక్క నవంబర్లోనే 73.22 లక్షల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. అయితే ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా అత్యధికంగా ప్రయాణం చేశారు. తర్వాతీ స్థానాల్లో జెట్ ఎయిర్వేస్, ఎయిర్ఇండియా, స్పైస్జెట్ ఉన్నాయి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది గ్రాఫ్లో చూడొచ్చు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







