కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి
- December 19, 2015
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. కార్పొరేట్ టీవీ మీడియా అరాచకాలకు నిరసనగా కేబుల్ ప్రసారాలు నిలిపివేతకు తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్ల జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. తిరిగి రాత్రి గం.9.00 లకు కేబుల్ ప్రసారాలను పునరుద్ధిరించనున్నారు. తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్లు జేఏసీగా ఏర్పడి వారి డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







