కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి

- December 19, 2015 , by Maagulf
కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. కార్పొరేట్ టీవీ మీడియా అరాచకాలకు నిరసనగా కేబుల్ ప్రసారాలు నిలిపివేతకు తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్ల జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. తిరిగి రాత్రి గం.9.00 లకు కేబుల్ ప్రసారాలను పునరుద్ధిరించనున్నారు. తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్లు జేఏసీగా ఏర్పడి వారి డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com