కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి
- December 19, 2015
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. కార్పొరేట్ టీవీ మీడియా అరాచకాలకు నిరసనగా కేబుల్ ప్రసారాలు నిలిపివేతకు తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్ల జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. తిరిగి రాత్రి గం.9.00 లకు కేబుల్ ప్రసారాలను పునరుద్ధిరించనున్నారు. తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్లు జేఏసీగా ఏర్పడి వారి డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







