మిలిటరీ విమానం కూలి సిబ్బంది మృతి
- October 17, 2018
సౌదీ మిలిటరీ ట్రెయినర్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలి అందులో వున్న సిబ్బంది మొత్తం ప్రాణాలు కోల్పోయారు. సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. విమాన ప్రమాదానికి కారణాలపై విచారణ ప్రారంభమయ్యిందని అధికారులు తెలిపారు. బ్రిటిష్ సంస్థ హాక్ రూపొందించిన యుద్ధ విమానం ఈ ప్రమాదంలో పూర్తిఆ ధ్వంసమయ్యింది. విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎంతమంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందీ వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







