విడుదల అయిన సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం' టీజర్!
- October 19, 2018
సుమంత్ హీరోగా దర్శకుడు సంతోష్ జాగర్లమూడి 'సుబ్రహ్మణ్యపురం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్ గా కనిపించనుంది. ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. హేతుబద్ధంగా పురాతన ఆలయాలపై రీసెర్చ్ చేసే వ్యక్తి పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. ఇప్పటికేసినిమా పోస్టర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసిన చిత్రబృందం టీజర్ తో అంచనాలను మరింతగా పెంచేసింది. ఒక ఊరిలో వరుసగా జరిగే హత్యలు ఎవరికి అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు వీటిపై ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకునే హీరో.. ఇలా టీజర్ నిఆసక్తికరంగా కట్ చేశారు. 'ఎదురొస్తే ఏం చేస్తాడండీ.. మీ దేవుడు' అని సుమంత్చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి