జోర్డాన్లో భారీ వరదలు ..
- October 25, 2018జోర్డాన్ దేశంలో భారీవర్షాలు ముంచెత్తాయి. వరదలతో 18 మంది మరణించారు. ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులు పాఠశాల బస్సులో సముద్రం మీదుగా వెళుతుండగా జరిగిన ప్రమాదంలో పిల్లలు మృత్యువాత పడ్డారు. జోర్డాన్ దేశంలో ఆ దేశ అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా మరో 21 మందిని కాపాడినట్లుగా జోర్డాన్ వైద్యశాఖ మంత్రి ఘాజీ అల్ జబేన్ వెల్లడించారు. వరదల నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు తాము హెలికాప్టర్లను రంగంలోకి దించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు