జోర్డాన్లో భారీ వరదలు ..
- October 25, 2018
జోర్డాన్ దేశంలో భారీవర్షాలు ముంచెత్తాయి. వరదలతో 18 మంది మరణించారు. ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులు పాఠశాల బస్సులో సముద్రం మీదుగా వెళుతుండగా జరిగిన ప్రమాదంలో పిల్లలు మృత్యువాత పడ్డారు. జోర్డాన్ దేశంలో ఆ దేశ అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా మరో 21 మందిని కాపాడినట్లుగా జోర్డాన్ వైద్యశాఖ మంత్రి ఘాజీ అల్ జబేన్ వెల్లడించారు. వరదల నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు తాము హెలికాప్టర్లను రంగంలోకి దించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







