హత్యకు గురైన తాలిబన్ల గాడ్ ఫాదర్
- November 03, 2018
తాలిబన్ల ఉగ్రవాద సంస్థ పితామహుడుగా పేరొందిన మౌలానా సామియుల్ హక్ (82) దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్లోని రావల్పిండిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఓ దుండుగుడు అతడిని గొంతు కోసి చంపేశాడు. ఆ సమయంలో మౌలానా అంగరక్షకుడు ఇంట్లో లేడు. మౌలానా కుమారుడు హమిదుల్ హక్ హత్య గురించి మీడియాకు తెలిపాడు. ఇస్లామి జమ్హూరీ ఇత్లెహాద్ పార్టీ తరపున మౌలానా సామియుల్ హక్ పాకిస్థాన్ పార్లమెంటుకు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. మత బోధకుడిగా పనిచేసిన హక్ దాదాపు 40 సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!









