హత్యకు గురైన తాలిబన్ల గాడ్ ఫాదర్
- November 03, 2018
తాలిబన్ల ఉగ్రవాద సంస్థ పితామహుడుగా పేరొందిన మౌలానా సామియుల్ హక్ (82) దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్లోని రావల్పిండిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఓ దుండుగుడు అతడిని గొంతు కోసి చంపేశాడు. ఆ సమయంలో మౌలానా అంగరక్షకుడు ఇంట్లో లేడు. మౌలానా కుమారుడు హమిదుల్ హక్ హత్య గురించి మీడియాకు తెలిపాడు. ఇస్లామి జమ్హూరీ ఇత్లెహాద్ పార్టీ తరపున మౌలానా సామియుల్ హక్ పాకిస్థాన్ పార్లమెంటుకు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. మత బోధకుడిగా పనిచేసిన హక్ దాదాపు 40 సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







