హత్యకు గురైన తాలిబన్ల గాడ్ ఫాదర్
- November 03, 2018తాలిబన్ల ఉగ్రవాద సంస్థ పితామహుడుగా పేరొందిన మౌలానా సామియుల్ హక్ (82) దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్లోని రావల్పిండిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఓ దుండుగుడు అతడిని గొంతు కోసి చంపేశాడు. ఆ సమయంలో మౌలానా అంగరక్షకుడు ఇంట్లో లేడు. మౌలానా కుమారుడు హమిదుల్ హక్ హత్య గురించి మీడియాకు తెలిపాడు. ఇస్లామి జమ్హూరీ ఇత్లెహాద్ పార్టీ తరపున మౌలానా సామియుల్ హక్ పాకిస్థాన్ పార్లమెంటుకు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. మత బోధకుడిగా పనిచేసిన హక్ దాదాపు 40 సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..