సాంకేతిక సమస్యతో దుబాయ్ మెట్రో సర్వీసులకు అంతరాయం
- November 03, 2018
అల్ రషిదియా స్టేషన్, ఎమిరేట్స్ టవర్ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రెడ్లైన్లో ఈ సమస్య తలెత్తిందని ప్రకటించింది. 37 బస్సుల్ని ఏర్పాటు చేసి, మెట్రో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఉపశమనం కల్పించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అల్ రషిదియా మరియు జిజికో మధ్య సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







