సాంకేతిక సమస్యతో దుబాయ్ మెట్రో సర్వీసులకు అంతరాయం
- November 03, 2018
అల్ రషిదియా స్టేషన్, ఎమిరేట్స్ టవర్ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రెడ్లైన్లో ఈ సమస్య తలెత్తిందని ప్రకటించింది. 37 బస్సుల్ని ఏర్పాటు చేసి, మెట్రో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఉపశమనం కల్పించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అల్ రషిదియా మరియు జిజికో మధ్య సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







