సాంకేతిక సమస్యతో దుబాయ్ మెట్రో సర్వీసులకు అంతరాయం
- November 03, 2018
అల్ రషిదియా స్టేషన్, ఎమిరేట్స్ టవర్ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రెడ్లైన్లో ఈ సమస్య తలెత్తిందని ప్రకటించింది. 37 బస్సుల్ని ఏర్పాటు చేసి, మెట్రో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఉపశమనం కల్పించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అల్ రషిదియా మరియు జిజికో మధ్య సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









