డ్రగ్స్ స్మగ్లింగ్: మహిళ అరెస్ట్
- November 03, 2018
బహ్రెయిన్: నార్కోటిక్ పిల్స్ స్మగ్లింగ్ చేస్తున్న కేసులో బహ్రెయినీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ నుంచి మొత్తం 2,990 పిల్స్ని నిందితురాలు స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 35 ఏళ్ళ ఈ మహిళ, బహ్రెయిన్లో వాటిని విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా కన్పించిన ఆమెను కస్టమ్స్ అధికారులు తీసుకుని, తనిఖీలు నిర్వహించగా, బ్యాగులో దాచిన నార్కోటిక్ పిల్స్ బయటపడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









