డ్రగ్స్ స్మగ్లింగ్: మహిళ అరెస్ట్
- November 03, 2018
బహ్రెయిన్: నార్కోటిక్ పిల్స్ స్మగ్లింగ్ చేస్తున్న కేసులో బహ్రెయినీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ నుంచి మొత్తం 2,990 పిల్స్ని నిందితురాలు స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 35 ఏళ్ళ ఈ మహిళ, బహ్రెయిన్లో వాటిని విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా కన్పించిన ఆమెను కస్టమ్స్ అధికారులు తీసుకుని, తనిఖీలు నిర్వహించగా, బ్యాగులో దాచిన నార్కోటిక్ పిల్స్ బయటపడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







