డ్రగ్స్ స్మగ్లింగ్: మహిళ అరెస్ట్
- November 03, 2018
బహ్రెయిన్: నార్కోటిక్ పిల్స్ స్మగ్లింగ్ చేస్తున్న కేసులో బహ్రెయినీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ నుంచి మొత్తం 2,990 పిల్స్ని నిందితురాలు స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 35 ఏళ్ళ ఈ మహిళ, బహ్రెయిన్లో వాటిని విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా కన్పించిన ఆమెను కస్టమ్స్ అధికారులు తీసుకుని, తనిఖీలు నిర్వహించగా, బ్యాగులో దాచిన నార్కోటిక్ పిల్స్ బయటపడ్డాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







