ఎయిర్ షోను విజిట్ చేయనున్న 10,000 మంది విద్యార్థులు
- November 05, 2018బహ్రెయిన్:ఐదవ ఎడిషన్ బహ్రెయిన్ఇ ంటర్నేషనల్ ఎయిర్ షో, 10 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం పలకనుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎంటిటి), మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ) మధ్య జాయింట్ పార్టనర్షిప్లో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థుల్ని నవంబర్ 14, 15 తేదీల్లో ఎయిర్ షోకి ఆహ్వానిస్తున్నారు. అన్ని వయసుల విద్యార్థులూ ఈ ఎయిర్ షోలో పాల్గొనబోతున్నారు. పలు పబ్లిక్, ప్రైవేట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ రానున్నారు. ఎయిర్ షో పబ్లిక్ ఏరియాలో, రెండ్రోజులపాటు విద్యార్థులకుఅ వగాహన కల్పిస్తున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు