ఛారిటీ మారథాన్: 3 వేల మందికి పైగా హాజరు
- November 05, 2018బహ్రెయిన్:యాన్యువల్ బహ్రెయిన్ మారథాన్ రిలేలో 3 వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనన్నారు. కింగ్డమ్లో చారిటబుల్ సొసైటీలకు నిధులు సమకూర్చేందుకుగాను ఈ మారథాన్ జరగనుంది. సేవా కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన, ఆసక్తి వుందో ఈ చారిటీ మారథాన్స్తో నిరూపితమవుతోందని నిర్వాహకులు తెలిపారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే (బిఎంఆర్), బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రొటరాక్ట్ బహ్రెయిన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నవంబర్ 9న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ మారథాన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన