వలస కార్మికుల మృతిపై ఐ.టి.యు.సి. ఆరోపణలో వాస్తవం లేదు

- December 21, 2015 , by Maagulf
వలస కార్మికుల మృతిపై  ఐ.టి.యు.సి. ఆరోపణలో వాస్తవం లేదు

    2022  ప్రపంచ కప్ సమయానికి 7 వేలమంది వలస కార్మికులు ఖతర్ లో చనిపోవడమో లేదా  గాయపడటం తప్పదని
  అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ చేస్తున్న ఆరోపణ పూర్తిగా అర్ధ రహితమైనదని  ఖతర్ ప్రభుత్వ సంబంధాల శాఖ కార్యాలయం
  ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవాలను మరుగున పెట్టి  వక్రీకరణకు తావిచ్చే విధంగా ఆ ఆరోపణ సూచిసిస్తుందన్నారు. ఒక
  మిలియన్  మంది కార్మికులు  రోజుకు 14 పని గంటలుగా షిఫ్ట్ల వారీగా పని జరుగుతున్న ప్రపంచ కప్  ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏ
  ఒక్కరైన  చనిపోవడమో లేదా గాయపడకుండా ఉండటం ఎలా సాధ్యమని  అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ ప్రశ్న  వింతగా
 ఉందన్నారు. ఇదే సందర్భంలో వారు 2006 - 2012 మధ్య కాలంలో లండన్ ఒలింపిక్స్  స్టేడియంల నిర్మాణ సమయంలో
 బ్రిటిషేతర కార్మికులు ప్రమాదాలలో చనిపోతే , వారు మృతి చెందినట్లు  అంగీకరించిందనే విషయాన్ని  ఐ.టి.యు.సి. పోల్చి
  చూపడం భావ్యం కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది .  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com