వలస కార్మికుల మృతిపై ఐ.టి.యు.సి. ఆరోపణలో వాస్తవం లేదు
- December 21, 2015
2022 ప్రపంచ కప్ సమయానికి 7 వేలమంది వలస కార్మికులు ఖతర్ లో చనిపోవడమో లేదా గాయపడటం తప్పదని
అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ చేస్తున్న ఆరోపణ పూర్తిగా అర్ధ రహితమైనదని ఖతర్ ప్రభుత్వ సంబంధాల శాఖ కార్యాలయం
ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవాలను మరుగున పెట్టి వక్రీకరణకు తావిచ్చే విధంగా ఆ ఆరోపణ సూచిసిస్తుందన్నారు. ఒక
మిలియన్ మంది కార్మికులు రోజుకు 14 పని గంటలుగా షిఫ్ట్ల వారీగా పని జరుగుతున్న ప్రపంచ కప్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏ
ఒక్కరైన చనిపోవడమో లేదా గాయపడకుండా ఉండటం ఎలా సాధ్యమని అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ ప్రశ్న వింతగా
ఉందన్నారు. ఇదే సందర్భంలో వారు 2006 - 2012 మధ్య కాలంలో లండన్ ఒలింపిక్స్ స్టేడియంల నిర్మాణ సమయంలో
బ్రిటిషేతర కార్మికులు ప్రమాదాలలో చనిపోతే , వారు మృతి చెందినట్లు అంగీకరించిందనే విషయాన్ని ఐ.టి.యు.సి. పోల్చి
చూపడం భావ్యం కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది .
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







