భారత సంతతి మహిళలకు అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డులు
- November 20, 2018ఎనిమిది మంది భారత సంతతి మహిళలకు అమెరికా అత్యున్నత పురస్కారాలు లభించాయి. రాజకీయాలు, వ్యాపారం, మానవ హక్కులు, ఖగోళ భౌతిక శాస్త్రం తదితర రంగాల్లో వారు అందించిన సేవలకు గాను ట్రంప్ ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి పురస్కారాలతో వారిని సత్కరించింది. ఇమ్మిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తి, ఏషియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్(ఏఏహెచ్ఓఏ) వైస్ ఛైర్పర్సన్ జాగృతి పన్వాలా, డెమోక్రటిక్ పార్టీ ఫండ్రైజర్ అండ్ ఆర్ట్ కలెక్టర్ మహీందర్ టక్, నాసా ఆస్ట్రో ఫిజిస్ట్ మధులిక గుహతకుర్తా తదితర మహిళలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్