ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి
- November 22, 2018ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ కూడా పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛ కోసం రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని రామ్నాథ్ న్నారు. పర్యావరణ అనుకూలమైన సిద్ధాంతాలకు, క్రికెట్ సంబంధాలకు రెండు దేశాలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయన్నారు. భారత్లో తయారైన రైలు బోగీలు ఆస్ట్రేలియాకు రావడం సంతోషకరమని రామ్నాథ్ అన్నారు. ఐపీఎల్ కోసం మేటి, ఖరీదైన ఆసీస్ ఆటగాళ్లను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..