ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి

- November 22, 2018 , by Maagulf
ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ కూడా పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛ కోసం రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని రామ్‌నాథ్ న్నారు. పర్యావరణ అనుకూలమైన సిద్ధాంతాలకు, క్రికెట్ సంబంధాలకు రెండు దేశాలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయన్నారు. భారత్‌లో తయారైన రైలు బోగీలు ఆస్ట్రేలియాకు రావడం సంతోషకరమని రామ్‌నాథ్ అన్నారు. ఐపీఎల్ కోసం మేటి, ఖరీదైన ఆసీస్ ఆటగాళ్లను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com