ఈశాన్య పాకిస్తాన్లో బాంబు పేలుడు: 17 మంది మృతి
- November 23, 2018ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని కైబర్ పత్తుఖ్వా ఫ్రావిన్స్లో మతపరమైన శిక్షణ సంస్థ వెలుపల శుక్రవారం అత్యంత శక్తివంతమైన బాంబు పేలింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో 17 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ పేలుడు అరుక్జారు గిరిజన జిల్లాలోని కల్యయా ప్రాంతంలో జుమా బజార్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన