హాకీ ప్రపంచకప్లో టీమిండియా శుభారంభం
- November 28, 2018
ఒడిశా:హాకీ ప్రపంచకప్లో భారత్ గెలుపుతో ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 5-0తో తిరుగులేని విజయం సాధించింది. ఆట 10వ నిమిషంలో మన్దీప్ సింగ్, 12వ నిమిషంలో ఆకాశ్దీప్ గోల్ కొట్టి స్కోరును 2-0కు తీసుకెళ్లారు. వెనువెంటనే లలిత్.. ఆ తర్వాత సిమ్రన్ జీత్ మూడు నిమిషాల వ్యవధిలో (43 , 46) 2 గోల్స్తో అదరగొట్టారు. భారత్కు ఏ దశలోనూ దక్షిణాఫ్రిక ఆటగాళ్లు పోటీ ఇవ్వలేకపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







