హాకీ ప్రపంచకప్లో టీమిండియా శుభారంభం
- November 28, 2018
ఒడిశా:హాకీ ప్రపంచకప్లో భారత్ గెలుపుతో ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 5-0తో తిరుగులేని విజయం సాధించింది. ఆట 10వ నిమిషంలో మన్దీప్ సింగ్, 12వ నిమిషంలో ఆకాశ్దీప్ గోల్ కొట్టి స్కోరును 2-0కు తీసుకెళ్లారు. వెనువెంటనే లలిత్.. ఆ తర్వాత సిమ్రన్ జీత్ మూడు నిమిషాల వ్యవధిలో (43 , 46) 2 గోల్స్తో అదరగొట్టారు. భారత్కు ఏ దశలోనూ దక్షిణాఫ్రిక ఆటగాళ్లు పోటీ ఇవ్వలేకపోయారు.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







