ఇస్తాంబుల్ విమానాశ్రయంలో పేలుడు
- December 23, 2015
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు ఇద్దరు ఎయిర్ పోర్ట్ ను శుభ్రం చేస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ పేలుడు ఆర్థరాత్రి 2.00 గంటల ప్రాంతంలో పేలిందని పేర్కొన్నారు. ఈ పేలుడు కూతవేటు దూరంలో విమానం ఆగి ఉందన్నారు. అయితే ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని... దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







