తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కేసీఆర్
- December 12, 2018
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా కె.చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజా శాసనసభ ఎన్ని కల్లో అద్భుత విజయం సొంతం చేసుకున్న టీఆర్ఎస్, ఇవాళ తెలంగాణ భవన్లో సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. పార్టీ ఎంపీలు, ఇతర సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శాసనసభాపక్షనేతగా కేసీఆర్ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







