దుబాయ్ లో తెలంగాణ విజయ సంబరాలు
- December 14, 2018
దుబాయ్:దుబాయ్ లో MRWF దుబాయ్ టీం ,తెలంగాణ లో కెసిఆర్ నాయకత్వంలో అఖండమైన మెజారిటీ సాధించి రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టిన శుభసందర్భములో కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమము కొరకు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాము.ఈ కార్యక్రమంలో ఏముల రమేష్-అధ్యక్షులు(MRWF),తెడ్డు అజయ్ -కోశాదికారి,బండి జగన్ -జాయింట్ సెక్రటరీ -(MRWF) ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ఎండబెట్టాలా కిరణ్ , ఉట్నూర్ క్రాంతి, దండిలా సాగర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









