దుబాయ్ లో తెలంగాణ విజయ సంబరాలు
- December 14, 2018
దుబాయ్:దుబాయ్ లో MRWF దుబాయ్ టీం ,తెలంగాణ లో కెసిఆర్ నాయకత్వంలో అఖండమైన మెజారిటీ సాధించి రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టిన శుభసందర్భములో కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమము కొరకు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాము.ఈ కార్యక్రమంలో ఏముల రమేష్-అధ్యక్షులు(MRWF),తెడ్డు అజయ్ -కోశాదికారి,బండి జగన్ -జాయింట్ సెక్రటరీ -(MRWF) ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ఎండబెట్టాలా కిరణ్ , ఉట్నూర్ క్రాంతి, దండిలా సాగర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..







