దుబాయ్ లో తెలంగాణ విజయ సంబరాలు
- December 14, 2018దుబాయ్:దుబాయ్ లో MRWF దుబాయ్ టీం ,తెలంగాణ లో కెసిఆర్ నాయకత్వంలో అఖండమైన మెజారిటీ సాధించి రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టిన శుభసందర్భములో కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమము కొరకు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాము.ఈ కార్యక్రమంలో ఏముల రమేష్-అధ్యక్షులు(MRWF),తెడ్డు అజయ్ -కోశాదికారి,బండి జగన్ -జాయింట్ సెక్రటరీ -(MRWF) ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ఎండబెట్టాలా కిరణ్ , ఉట్నూర్ క్రాంతి, దండిలా సాగర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు