కన్నీళ్ల పర్యంతమైన ముకేశ్ అంబానీ
- December 13, 2018
ముంబయి: కూతురు అత్తారింటికి పంపుతుంటే ఏ తండ్రైనా కనీళ్లు పెట్టుకోకుండా ఉండాలేడు అది అపర కుబేరుడైనా ఇంకేవరైనా సరే దానకి ఎవరూ అతీతం కాదు. తాజాగా ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సందర్భంగా ఇలాంటి సన్నివేశమే జరిగింది. తన ముద్దుల కూతురు ఈశా అంబానీని ఆనంద్ పిరమల్కి ఇచ్చి ఈరోజు పెళ్లి జరిగింది. ఈపెళ్లి వేడుకలో ముఖేశ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ గుజరాత్ సంద్రాయం ప్రకారం కన్యాదానానికి సంబంధించిన కార్యక్రమాలు జరగుతు ఉంటే ఓ లేఖను చదివి వినిపించారు. కూతురిని మెట్టినింటికి పంపుతుంటే ఓ తండ్రి పడే ఆవేదనను అక్షరాల్లో కూర్చి లేఖను రాశారు. ఆ లెటర్ను చదువుతుంటే ముఖేశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఉద్వేగాన్ని గురైన ముఖేశ్ చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







