కన్నీళ్ల పర్యంతమైన ముకేశ్ అంబానీ
- December 13, 2018ముంబయి: కూతురు అత్తారింటికి పంపుతుంటే ఏ తండ్రైనా కనీళ్లు పెట్టుకోకుండా ఉండాలేడు అది అపర కుబేరుడైనా ఇంకేవరైనా సరే దానకి ఎవరూ అతీతం కాదు. తాజాగా ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సందర్భంగా ఇలాంటి సన్నివేశమే జరిగింది. తన ముద్దుల కూతురు ఈశా అంబానీని ఆనంద్ పిరమల్కి ఇచ్చి ఈరోజు పెళ్లి జరిగింది. ఈపెళ్లి వేడుకలో ముఖేశ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ గుజరాత్ సంద్రాయం ప్రకారం కన్యాదానానికి సంబంధించిన కార్యక్రమాలు జరగుతు ఉంటే ఓ లేఖను చదివి వినిపించారు. కూతురిని మెట్టినింటికి పంపుతుంటే ఓ తండ్రి పడే ఆవేదనను అక్షరాల్లో కూర్చి లేఖను రాశారు. ఆ లెటర్ను చదువుతుంటే ముఖేశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఉద్వేగాన్ని గురైన ముఖేశ్ చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం