మధ్యలో బడి మానేసినా మళ్లీ చదువుకునే అవకాశం.. ఇలా..
- December 15, 2018అప్పుడు చదువుకోలేదు.. ఇప్పుడు చదువుకోవాలని ఉంది.. అందుకు ఏం చేయాలి.. ఎవర్ని కలవాలి.. చదువుకోవాలన్న నా కోరిక ఎలా తీరుతుంది.. అలాంటి వారికోసమే తెలంగాణా ప్రభుత్వం ఓ మంచి అవకాశాన్ని ఇస్తుంది.. ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మీరూ చదువుకున్న వారి లిస్ట్లో చేరిపోతారు.. మరో నలుగురికి మార్గదర్శకులుగా నిలుస్తారు..
ఇంకెందుకాలస్యం ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.. ఈ నెల 29 లోపు అప్లై చేసుకోవాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యలో బడి మానేసినవారు, దూర విద్యావిధానం ద్వారా చదువుకోవాలనుకునేవారికి ఈ విధానంలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
మీసేవా, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలని సూచించారు. మరిన్ని ఇతర వివరాలకు వెబ్సైట్ www.telanganaopenschool.org ని చూడవచ్చు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..