విజయ పతాకం ఎగరేసిన సింధు

- December 16, 2018 , by Maagulf
విజయ పతాకం ఎగరేసిన సింధు

 

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధు చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో సింధు జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకురహతో తలపడింది. ఒకురహపై 21 - 19, 21 - 17 తేడాతో పివి సింధు వరల్డ్‌ టూర్ ఫైనల్ టైటిల్ విజేతగా నిలిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com