మద్యం సేవించి, పెట్రోల్ స్టేషన్ని ఢీకొట్టిన డ్రైవర్
- December 18, 2018
కువైట్ సిటీ: మద్యం సేవించిన ఓ వ్యక్తి, వాహనం నడుపుతూ పెట్రోల్ స్టేషన్లోకి దూసుకెళ్ళిన ఘటనలో పెట్రోల్ స్టేషన్ కొంతమేర ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడున్నవారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి కారులో ఆల్కహాల్ని అలాగే ఓ గ్లాస్తోపాటుగా ఐస్ క్యూబ్స్నీ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!