మద్యం సేవించి, పెట్రోల్ స్టేషన్ని ఢీకొట్టిన డ్రైవర్
- December 18, 2018కువైట్ సిటీ: మద్యం సేవించిన ఓ వ్యక్తి, వాహనం నడుపుతూ పెట్రోల్ స్టేషన్లోకి దూసుకెళ్ళిన ఘటనలో పెట్రోల్ స్టేషన్ కొంతమేర ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడున్నవారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి కారులో ఆల్కహాల్ని అలాగే ఓ గ్లాస్తోపాటుగా ఐస్ క్యూబ్స్నీ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..