ఓఎడూ విలేజ్ని సందర్శించిన 70 వేల మంది
- December 23, 2015
ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా కటారాలోని ఓరెడూ విలేజ్లో నిర్వహించిన కార్యక్రమాలను 70 వేల మంది తిలకించినట్లుగా అధికారికవ ర్గాలు వెల్లడించాయి. కటారా నేషనల్ డే ఉత్సవాలు కల్చరల్ విలేజ్లో జరిగాయి. ఓరెడూ సంస్థ ఈ కార్యక్రమాల్ని నిర్వహించింది. ఇందులో ఎగ్జిబిషన్ సందర్శకుల్ని బాగా ఆకట్టుకుంది. ఓరెడూ విలేజ్ డిసెంబర్ 18, 19 తేదీల్లో సందర్శకుల్ని విశేషంగా ఆకర్షించింది. ట్రెడిషనల్ మ్యూజిక్, లైవ్ కుకింగ్ మరియు టెక్నాలజీ సెక్షన్, క్రాఫ్ట్ సెక్షన్స్కి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. అలాగే పిల్లల్ని అలరించే కార్యక్రమాలు కూడా సందర్శకుల్ని ఆకర్షించాయని నిర్వాహకులు తెలిపారు. 'వి ఆర్ అల్ ఖతార్' క్యాంపెయిన్కి స్పందన బాగా లభించింది. ఖతార్కి చెందిన ప్రముఖ కళాకారులతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









