హైదరాబాద్:తల్లీ కొడుకుల ప్రాణం తీసిన పొగ
- December 19, 2018హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో దారుణం జరిగింది. ఇంట్లో పొగ చూరడంతో తల్లీ కుమారుడు మృతిచెందారు. చలి తీవ్రతకు తట్టుకోలేక బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకోవడంతో.. ఇల్లంతా పొగ చుట్టేసింది. దాంతో ఊపిరాడక తల్లీ బుచ్చివేణి 37 , కుమారుడు పద్మరాజు 20 మృతిచెందారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ