మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం
- December 25, 2018
ఏపీ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి 3 రోజులపాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయనకు సింగపూర్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ 6వ అధ్యక్షుడైన ఎస్ఆర్ నాథన్ సేవల్ని స్మరిస్తూ ఇచ్చే ఫెలోషిప్ను ఈసారి లోకేష్కి ప్రదానం చేస్తున్నారు. దీన్ని అందుకునేందుకు రావాలంటూ లోకేష్కు..
సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ నుంచి ఆహ్వానం అందింది. సంవత్సరం పాటు నారా లోకేష్కి ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ ఉంటుంది. అటుఈ పర్యటనలో పలువురు సింగపూర్ మంత్రులతో సమావేశం కానున్న లోకేష్.. అమరావతి నిర్మాణం సహా పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







