మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం
- December 25, 2018
ఏపీ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి 3 రోజులపాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయనకు సింగపూర్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ 6వ అధ్యక్షుడైన ఎస్ఆర్ నాథన్ సేవల్ని స్మరిస్తూ ఇచ్చే ఫెలోషిప్ను ఈసారి లోకేష్కి ప్రదానం చేస్తున్నారు. దీన్ని అందుకునేందుకు రావాలంటూ లోకేష్కు..
సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ నుంచి ఆహ్వానం అందింది. సంవత్సరం పాటు నారా లోకేష్కి ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ ఉంటుంది. అటుఈ పర్యటనలో పలువురు సింగపూర్ మంత్రులతో సమావేశం కానున్న లోకేష్.. అమరావతి నిర్మాణం సహా పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







