కుమారుడికి అస్వస్థత: మహిళ నడిపిన వాహనానికి ప్రమాదం
- December 25, 2018
అబుదాబీలో ఓ మహిళ తన భర్త కారుని నడుపుతూ ప్రమాదానికి గురయ్యింది. కుమారుడికి తీవ్ర అనారోగ్యం సంభవించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ మహిళ తనకు లైసెన్స్ లేకపోయినా వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించింది. తన భర్త వర్క్ ముగించుకుని వచ్చేందుకు వీలు కాకపోవడంతోనే ఈ మహిళ ఇంతటి సాహసానికి దిగింది. ఆసుపత్రిలో తన కుమారుడికి వైద్య చికిత్స అనంతరం, తిరిగి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురయ్యింది. పోలీసులు విచారించగా, డ్రైవింగ్ లైసెన్స్ ఆమె వద్ద లేదని తేలింది. కారు రిజిస్ట్రేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఆమెను పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు అధికారులు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







