273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల అరెస్ట్
- December 25, 2018
మస్కట్: 273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల్ని గవర్నరేట్ ఆఫ్ మస్కట్ పరిధిలో అధికారులు అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. అజైబా ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, రాయల్ ఒమన్ పోలీస్ నిర్వహించిన ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఇల్లీగల్ వర్కర్స్ అధికారులకు చిక్కారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అక్రమ వలస కార్మికులకు ఆవాసం కల్పించిన గృహాలపై అధికారులు సోదాలు నిర్వహించడం జరిగినట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







