273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల అరెస్ట్
- December 25, 2018మస్కట్: 273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల్ని గవర్నరేట్ ఆఫ్ మస్కట్ పరిధిలో అధికారులు అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. అజైబా ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, రాయల్ ఒమన్ పోలీస్ నిర్వహించిన ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఇల్లీగల్ వర్కర్స్ అధికారులకు చిక్కారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అక్రమ వలస కార్మికులకు ఆవాసం కల్పించిన గృహాలపై అధికారులు సోదాలు నిర్వహించడం జరిగినట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!