273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల అరెస్ట్
- December 25, 2018
మస్కట్: 273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల్ని గవర్నరేట్ ఆఫ్ మస్కట్ పరిధిలో అధికారులు అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. అజైబా ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, రాయల్ ఒమన్ పోలీస్ నిర్వహించిన ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఇల్లీగల్ వర్కర్స్ అధికారులకు చిక్కారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అక్రమ వలస కార్మికులకు ఆవాసం కల్పించిన గృహాలపై అధికారులు సోదాలు నిర్వహించడం జరిగినట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..