శాంటా గా పిల్లలతో సందడి చేసిన సమంతా
- December 26, 2018

బ్యూటీ సమంత క్రిస్మస్ రోజున శాంటాగా మారింది. ఈ పండుగ రోజున ఓ ఛారిటీ నిమిత్తం పిల్లల కోసం వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్ఐవీ సోకిన బాలలను స్వయంగా షాపింగ్ మాల్ కు తీసుకువెళ్ళి వారికి కొత్త డ్రెస్సులు తీయించింది. వారి ఉల్లాసం కోసం తాను కూడా వారితో కలిసి డ్యాన్స్ చేసింది.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఈ చిన్నారుల కళ్ళలో మెరుపులు చూసి నేనెంతో ఆనందించా అని పేర్కొంది. ఛారిటీ అంటే కేవలం సేవా ధర్మం మాత్రమే కాదని, ఇలాంటివారికి ప్రేమను పంచడం కూడానని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







