స్వల్ప సాంకేతిక సమస్యతో దుబాయ్ మెట్రో సేవలకు అంతరాయం
- January 08, 2019అల్ రషిద్యా స్టేషన్ మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ స్టేషన్ మధ్య చిన్న సాంకేతిక సమస్య కారణంగా మెట్రో సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పేర్కొంది. దుబాయ్ మెట్రోకి చెందిన రెడ్ మరియు గ్రీన్లైన్స్కి సంబంధించి యూనియన్ స్టేషన్ వద్ద నాలుగు నిమిషాల ఆలస్యం చోటు చేసుకుంది. దాంతో బుర్జుమన్ స్టేషన్ మరియు ఎడిసిబి స్టేషన్ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం పీక్ టైమ్లో ఈ సమస్య రావడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఇతర స్టేషన్లలో సమస్యలేమీ తలెత్తలేదని ఆర్టిఎ పేర్కొంది. చిన్న సమస్య కారణంగా లాంగ్ డిలేస్ ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రయాణీకులు వాల్పోయారు. అల్ రషిదియా మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ వద్ద ట్రైన్స్ని రెడ్ లైన్ మీద ఆపివేసినట్లు ప్రయాణీకులు సోషల్ మీడియాలో తెలిపారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?