అబుధాబిలో న్యూ ట్రాఫిక్ వార్నింగ్ రాడార్స్
- January 08, 2019అబుధాబిలో కొత్త వార్నింగ్ రాడార్స్ని ఏర్పాటు చేసేందుకుగాను ట్రయల్ ఫేజ్ని దాదాపుగా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. కొత్త 'హాతెర్' డివైజెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందాయి. వీటిని స్కూల్స్, పెడెస్ట్రియన్స్ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ప్రతి డివైజ్లోనూ రెండు స్క్రీన్స్ వుంటాయి. వీటిల్లో ఒకటి ఆన్ కమింగ్ వెహికిల్స్ కోసం, మరొకటి పెడెఇస్టయన్స్ కోసం వినియోగిస్తారు. రెండు కెమెరాలూ వీటిల్లో వుంటాయి. ఓ కెమెరా వెహికిల్ లైసెన్స్ ప్లేట్ని స్కాన్ చేస్తుంది. మరో కెమెరా విజువల్ అనాలసిస్కి ఉపయోగపడ్తుంది. సెంట్రల్ యూనిట్, పెడెస్ట్రియన్ క్రాసింగ్ని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్ని మానిటరింగ్ చేస్తుంది.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు