పాక్లో ఆకస్మికంగా పర్యటించనున్న తొలి భారత ప్రధాని కూడా మోదీనే!
- December 25, 2015
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అకస్మాత్తుగా పాకిస్థాన్లో పర్యటించనున్న సందర్భంగా లాహోర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా లాహోర్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల భారీగా భద్రతా దళాలను మోహరించారు. పోలీసులతోపాటు పాకిస్థాన్ రేంజర్లు కూడా లాహోర్ చేరుకుని భద్రతని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని లాహోర్లో ఈ సాయంత్రం రెండు గంటల పాటు ఉంటారని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి నుంచి నేరుగా లాహోర్ చేరుకోనున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి... ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని అయ్యాక మోదీ పాక్లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. పాక్లో ఆకస్మికంగా పర్యటించనున్న తొలి భారత ప్రధాని కూడా మోదీనే.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







