41 మంది అక్రమ వలస కార్మికుల అరెస్ట్
- January 16, 2019
మస్కట్: 41 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారులు పేర్కొన్నారు. అష్ షర్కియా నార్త్ గవర్నరేట్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందున వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ షర్కియా, జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి, 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







