ఎన్నికల బరిలో పటౌడీ కోడలు
- January 21, 2019
భోపాల్: మధ్యప్రదేశ్లో అత్యంత కీలక స్థానమైన భోపాల్ నగర లోక్సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి, పటౌడి ఇంటి కోడలు కరీనా కపూర్ బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలక పాత్ర పోషించిన గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ వంటి స్థానిక నాయకులు కరీనాను లోక్సభ ఎన్నికల బరిలోకి దించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర సియం కమల్నాథ్తో చర్చించాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







