ఎన్నికల బరిలో పటౌడీ కోడలు
- January 21, 2019
భోపాల్: మధ్యప్రదేశ్లో అత్యంత కీలక స్థానమైన భోపాల్ నగర లోక్సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి, పటౌడి ఇంటి కోడలు కరీనా కపూర్ బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలక పాత్ర పోషించిన గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ వంటి స్థానిక నాయకులు కరీనాను లోక్సభ ఎన్నికల బరిలోకి దించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర సియం కమల్నాథ్తో చర్చించాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







