ఎస్వీ రంగారావు బయోపిక్ పై కృష్ణం రాజు మోజు
- January 22, 2019
రెబెల్ స్టార్ కృష్ణం రాజు గతంలో వరుస హిట్స్ తో టాలీవుడ్ లో అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్నారు. కృష్ణం రాజు ఇటీవలే తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని ప్రభాస్ తో, తన అభిమానులతో కలిసి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా కృష్ణం రాజు మాట్లాడుతూ ఒక బయోపిక్ గురించి మాట్లాడాడు.
కృష్ణం రాజు కి మహానటుడు ఎస్వీ రంగారావు బయోపిక్ చూడాలని ఉందట. అసలు బయోపిక్స్ పై కృష్ణం రాజుకి ఆసక్తి ఎందుకు వచ్చింది అంటే, "మహానటి" సినిమా రిలీజ్ అయినప్పుడు కృష్ణం రాజు ఆ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేసాడట. సావిత్రి జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించడం కృష్ణం రాజుకి ఎంతో బాగా నచ్చిందట.
ఇప్పుడు ఎస్వీ రంగారావు బయోపిక్ కూడా అలానే చేస్తే బాగుంటుంది. ఈ బయోపిక్ లో ప్రకాష్ రాజ్ నటిస్తే చాలా బాగుంటుందని అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అతి త్వరలో తన గోపి క్రిష్ణ బ్యానర్ లో కృష్ణం రాజే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేలాగా కనిపిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







