శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో మినీ బస్సు బీభత్సం
- January 25, 2019శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఆర్టీసీ మినీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ డిపోకు చెందిన ఆర్టిసి మినీ బస్సు వెనుక టైర్ పేలి ..రోడ్డు మధ్యలోని గోడను ఢీకొట్టింది. అప్పటికి కంట్రోల్ కాక అవతలి రోడ్డు నుండి గార్డెన్ లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎయిర్ పోర్ట్ రూట్ లో ఎలాంటి వాహానాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. నలుగురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం