తప్పిపోయిన యువకుడి ఆచూకీ లభ్యం
- January 25, 2019కువైట్: తమ కుమారుడు తప్పిపోయాడంటూ ఓ యువకుడి గురించి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తప్పిపోయిన యువకుడ్ని పోలీసులు గుర్తించి అతని తల్లిదండ్రులకు అప్పగించారు. 22 ఏళ్ళ సౌదీ బదర్ మొహమ్మద్ అల్ రషిదిని ఓ గేమింగ్ హాల్ ఉద్యోగి గుర్తించడంతో అతను పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గేమింగ్ హాల్కి చేరుకుని, సౌద్ని తమ వెంట తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. సౌద్ మిలిటరీ మ్యాన్గా పనిచేస్తున్నాడనీ, గత కొంతకాలంగా అతని మానసిక స్థితి సరిగా లేదనీ హైపర్ థింకింగ్ సమస్యతో బాధడుతున్నాడనీ అతని అంకుల్ పోలీసులకు చెప్పారు. సౌద్ని తక్షణం ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ