ఐఏఎస్, ఐపీఎస్లు ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు..
- December 26, 2015
విజయవాడ: లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ ప్రభుత్వం వీలైనంత వరకు పొదుపు చర్యలు చేపట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు పొదుపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదన చేయడం..ఆయన పచ్చజెండా ఊపడం జరిగిపోయింది. దీంతో..ఇప్పటి వరకూ..ఐఏఎస్, ఐపీఎస్లు అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించేవారు. అయితే..ఆర్థిక శాఖ అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఐఏఎస్, ఐపీఎస్లు ఇక నుంచి ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంటుంది. వారు ప్రయాణించడానికి రెండు ఓల్వో బస్సులను ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







