ఐఏఎస్, ఐపీఎస్లు ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు..
- December 26, 2015
విజయవాడ: లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ ప్రభుత్వం వీలైనంత వరకు పొదుపు చర్యలు చేపట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు పొదుపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదన చేయడం..ఆయన పచ్చజెండా ఊపడం జరిగిపోయింది. దీంతో..ఇప్పటి వరకూ..ఐఏఎస్, ఐపీఎస్లు అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించేవారు. అయితే..ఆర్థిక శాఖ అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఐఏఎస్, ఐపీఎస్లు ఇక నుంచి ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంటుంది. వారు ప్రయాణించడానికి రెండు ఓల్వో బస్సులను ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







