ఈ రోజు చండీమహాయాగం పూర్ణాహుతితో సంపూర్ణo
- December 26, 2015
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్వహిస్తున్న అయుత చండీమహాయాగం ఈ రోజుతో పరిసమాప్తమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించే పూర్ణాహుతితో యాగం సంపూర్ణమవుతుంది. యాగ నియమాల ప్రకారం యాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతోసహాఈ రోజు యాగ స్థలిలోనే నిద్రిస్తారు. కాగా ఈ రోజు జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవరర్నర్ నరసింహన్ లు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







