మహాత్మాగాంధీ వర్థంతికి ప్రముఖుల నివాళులు

- January 30, 2019 , by Maagulf
మహాత్మాగాంధీ వర్థంతికి ప్రముఖుల నివాళులు

ఢిల్లీ:'జాతి పిత' మహాత్మాగాంధీ 71 వర్థంతి సందర్భంగా బుధవారం స్థానిక రాజ్‌ఘాట్‌లో ప్రముఖులు ఆయనకు పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కాగా, ఆయన వర్థంతిని ప్రభుత్వం 'అమరుల రోజు'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌తో పాటు కాంగ్రెస్‌అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు ఆయనకు నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com