రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు అమ్నెస్టీ లేదు
- February 04, 2019
కువైట్: మినిస్ట్రీఆఫ్ ఇంటీరియర్, రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు జరీమానాల నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు వచ్చిన రూమర్స్ని ఖండించింది. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏమైనా వుంటే, ముందుగానే అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టడానికి మినిస్ట్రీ వెనుకడుగు వేయదనీ, రూమర్స్ని ఎవరూ నమ్మరాదని సూచించారు అధికారులు. రూమర్స్ ప్రచారం విషయంలో మీడియా అలాగే సోషల్ మీడియా అప్రమత్తంగా వుండాలని కూడా మినిస్ట్రీ పేర్కొంది. భద్రతకు సంబంధించి రాజీ పడే ప్రసక్తే లేదనీ, ఎలాంటి అనుమానాలకూ తావు లేదనీ, మినిస్ట్రీ తరఫున సమాచారం అందించేందుకు అధికారులు ఎప్పుడూ సిద్ధంగా వుంటారని మినిస్ట్రీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..