రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు అమ్నెస్టీ లేదు
- February 04, 2019కువైట్: మినిస్ట్రీఆఫ్ ఇంటీరియర్, రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు జరీమానాల నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు వచ్చిన రూమర్స్ని ఖండించింది. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏమైనా వుంటే, ముందుగానే అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టడానికి మినిస్ట్రీ వెనుకడుగు వేయదనీ, రూమర్స్ని ఎవరూ నమ్మరాదని సూచించారు అధికారులు. రూమర్స్ ప్రచారం విషయంలో మీడియా అలాగే సోషల్ మీడియా అప్రమత్తంగా వుండాలని కూడా మినిస్ట్రీ పేర్కొంది. భద్రతకు సంబంధించి రాజీ పడే ప్రసక్తే లేదనీ, ఎలాంటి అనుమానాలకూ తావు లేదనీ, మినిస్ట్రీ తరఫున సమాచారం అందించేందుకు అధికారులు ఎప్పుడూ సిద్ధంగా వుంటారని మినిస్ట్రీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ