మోడీ ఆంధ్ర పర్యటనపై లోకేష్ ఫైర్
- February 10, 2019
తిరుపతి : ఏపీలో ప్రారంభోత్సవాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబునాయుడుకు ఆహ్వానాలు పంపలేదని.. ఏదో పిలవాలి అన్నట్టు ఓఎస్డీతో కబురుపెట్టారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇవాళ ఆయన నల్ల చొక్కా వేసుకుని తిరుపతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మోడీ ఏపీ వచ్చి ఏమిచ్చామని చెబుతారని ప్రశ్నించారు. మోడీ, జగన్ ఒక్కటేనని మరోసారి రుజువైందని.. మోడీ సభకు కార్యకర్తలను, ఫ్లెక్సీలను జగన్ పంపించారని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







