మోడీ ఆంధ్ర పర్యటనపై లోకేష్ ఫైర్
- February 10, 2019
తిరుపతి : ఏపీలో ప్రారంభోత్సవాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబునాయుడుకు ఆహ్వానాలు పంపలేదని.. ఏదో పిలవాలి అన్నట్టు ఓఎస్డీతో కబురుపెట్టారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇవాళ ఆయన నల్ల చొక్కా వేసుకుని తిరుపతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మోడీ ఏపీ వచ్చి ఏమిచ్చామని చెబుతారని ప్రశ్నించారు. మోడీ, జగన్ ఒక్కటేనని మరోసారి రుజువైందని.. మోడీ సభకు కార్యకర్తలను, ఫ్లెక్సీలను జగన్ పంపించారని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







