ప్రముఖ నటుడు మృతి..కుళ్లిపోయిన స్థితిలో శవం
- February 10, 2019
బాలీవుడ్ నటుడు మహేష్ ఆనంద్ అనుమానస్థితిలో మృతిచెందారు. తన నివాసంలో శనివారం శవమై కనిపించాడు. విలన్ పాత్రలతో పాపులరైన మహేష్
ఆనంద్ పలు సినిమాల్లో తన నటినతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుమ్రా, బేతాజ్ బాద్షా, విజేత, కురుక్షేత్ర మజ్బూర్, స్వర్గ్, తానేదార్, విశ్వాత్మ,షెహన్షా లాంటి చిత్రాలతో అలరించారు.
మహేష్ ఆనంద్ శవాన్ని కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించినట్లుగా ముంబై మీడియా పేర్కొంది. మహేష్కు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉందని తెలుస్తోంది.
అతని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.1994లో కృష్ణ హీరోగా వచ్చిన నెంబర్ వన్’లో మహష్ ఆనంద్ విలన్గా నటించారు. ఈ సినిమాలో బ్రహ్మానందంతో పేపర్ను చింపించే కామేడి సీన్ ప్రేక్షకులను నవ్విస్తుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!