యజమాని కారు దహనం కేసులో మెయిడ్పై విచారణ
- February 13, 2019
యూ.ఏ.ఈ:తన యజమాని కారుని దహనం చేసిన కేసులో మెయిడ్ విచారణను ఎదుర్కొంటోంది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు, మెయిడ్ని అరెస్ట్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో మెయిడ్, కారుని గ్యాసోలైన్తో తగలబెట్టింది. కారు తగలబడుతుండడాన్ని గమనించిన యజమాని వెంటనే సివిల్ డిఫెన్స్ సిబ్బందికి సమాచారం తెలుపగా, వెంటనే రంగంలోకి దిగిన సివిల్ డిఫెన్స్ మంటల్ని ఆర్పివేశారు. అయితే తన మీద వస్తున్న ఆరోపణల్ని మెయిడ్ ఖండిస్తోంది. మంటల్ని ఆర్పివేసేందుకు తాను ప్రయత్నించానని, ఆ మంటలు ఎలా వ్యాపించాయో తనకు తెలియదని అంటోందామె. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..