యజమాని కారు దహనం కేసులో మెయిడ్పై విచారణ
- February 13, 2019
యూ.ఏ.ఈ:తన యజమాని కారుని దహనం చేసిన కేసులో మెయిడ్ విచారణను ఎదుర్కొంటోంది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు, మెయిడ్ని అరెస్ట్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో మెయిడ్, కారుని గ్యాసోలైన్తో తగలబెట్టింది. కారు తగలబడుతుండడాన్ని గమనించిన యజమాని వెంటనే సివిల్ డిఫెన్స్ సిబ్బందికి సమాచారం తెలుపగా, వెంటనే రంగంలోకి దిగిన సివిల్ డిఫెన్స్ మంటల్ని ఆర్పివేశారు. అయితే తన మీద వస్తున్న ఆరోపణల్ని మెయిడ్ ఖండిస్తోంది. మంటల్ని ఆర్పివేసేందుకు తాను ప్రయత్నించానని, ఆ మంటలు ఎలా వ్యాపించాయో తనకు తెలియదని అంటోందామె. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







