యజమాని కారు దహనం కేసులో మెయిడ్పై విచారణ
- February 13, 2019
యూ.ఏ.ఈ:తన యజమాని కారుని దహనం చేసిన కేసులో మెయిడ్ విచారణను ఎదుర్కొంటోంది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు, మెయిడ్ని అరెస్ట్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో మెయిడ్, కారుని గ్యాసోలైన్తో తగలబెట్టింది. కారు తగలబడుతుండడాన్ని గమనించిన యజమాని వెంటనే సివిల్ డిఫెన్స్ సిబ్బందికి సమాచారం తెలుపగా, వెంటనే రంగంలోకి దిగిన సివిల్ డిఫెన్స్ మంటల్ని ఆర్పివేశారు. అయితే తన మీద వస్తున్న ఆరోపణల్ని మెయిడ్ ఖండిస్తోంది. మంటల్ని ఆర్పివేసేందుకు తాను ప్రయత్నించానని, ఆ మంటలు ఎలా వ్యాపించాయో తనకు తెలియదని అంటోందామె. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







