దుబాయ్ నుంచి వచ్చి భార్యను హత్యచేసిన భర్త
- February 13, 2019
సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని ఓ లాడ్జిలో భార్యను భర్త హత్యచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని లాలాగూడకు చెందిన నఫీజ్బేగం(24), రఫీ(27) భార్యాభర్తలు. రఫీ దుబాయ్ లో ఉంటున్నాడు. బుధవారం ఉదయమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అనంతరం సికింద్రాబాద్ లోని లోటస్ గ్రాండ్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. కాగా.. లాడ్జికి భార్య నఫీజ్బేగంను రమ్మన్నాడు. దీంతో అక్కడకు వచ్చిన ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను హత్యచేశాడు. లాడ్జి సిబ్బంది ద్వారా సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







