దుబాయ్ నుంచి వచ్చి భార్యను హత్యచేసిన భర్త
- February 13, 2019
సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని ఓ లాడ్జిలో భార్యను భర్త హత్యచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని లాలాగూడకు చెందిన నఫీజ్బేగం(24), రఫీ(27) భార్యాభర్తలు. రఫీ దుబాయ్ లో ఉంటున్నాడు. బుధవారం ఉదయమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అనంతరం సికింద్రాబాద్ లోని లోటస్ గ్రాండ్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. కాగా.. లాడ్జికి భార్య నఫీజ్బేగంను రమ్మన్నాడు. దీంతో అక్కడకు వచ్చిన ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను హత్యచేశాడు. లాడ్జి సిబ్బంది ద్వారా సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







